Breaking News

లేటెస్ట్ న్యూస్

ప్రజలను ఆదుకోవడంలో ముందు ఉండాలి.

-ఉప్పల్ నియోజకవర్గ శాసనసభ్యులు బండారు లక్ష్మారెడ్డిఉప్పల్ ప్రజా ఎన్ కౌంటర్ మార్చ్ 20:బిఆర్ఎస్ నాయకులు గుడి మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, చేతుల మీదుగా చిలుకనగర్ డివిజన్ కుమ్మరి కుంటకి...

ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పెంపు కాంగ్రెస్ ప్రభుత్వం సాధ్యమైంది

-బడుగు బలహీన వర్గాల ఆత్మ బంధువు, సీఎం రేవంత్ రెడ్డి -ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి. -ఉప్పల్ కోర్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి ఉప్పల్ ప్రజా ఎన్ కౌంటర్...

దుండిగల్ మున్సిపాలిటీలో పారిశుద్ధ్య పనులను పరిశీలించిన స్పెషల్ ఆఫీసర్..! వి సాయినాథ్

మేడ్చల్ జిల్లా దుండిగల్ నియోజకవర్గం స్వచ్ఛ సర్వేక్షన్ లో భాగంగా దుండిగల్ మున్సిపాలిటీ, స్పెషల్ ఆఫీసర్ వి సాయినాథ్, మున్సిపాలిటీలోని అన్ని వార్డుల నందు పారిశుద్ధ్య పనులను పరిశీలించినారు, రోడ్లకు ఇరువైపులా చెత్త కుప్పలు...

తీన్మార్ మల్లన్న టీం భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ..!

భూపాలపల్లి ప్రజా ఎన్ కౌంటర్ మార్చి 09: భూపాలపల్లి టౌన్ తీన్మార్ మల్లన్న టీం జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది, బీసీల ఐక్యత గడపగడపకు బీసీ...

ఘనంగా సూరారం జిమ్ వేణు జన్మదిన వేడుకలు,

కుత్బుల్లాపూర్ ప్రజా ఎన్ కౌంటర్ మార్చ్ 01: సూరారం యూనివర్సల్ జిమ్ ప్రోప్రేటర్ వేణు జన్మదిన వేడుకలు మిత్రుల ఆధ్వర్యంలో శనివారం రోజున ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ఆయన మిత్రులు తో పాటు కలిసి...

జీడిమెట్ల అపురూప కాలనీలో అనుమతులు లేని భారీ షెడ్డు…!!

--ఇండస్ట్రియల్ ఏరియా కు ఆనుకొని నిబంధనలు పాటించకుండా నిర్మాణం..! --సర్కిల్ 25 పట్టణ ప్రణాళిక అధికారులు ముడుపులు అందినట్టు ఆరోపణలు...! --అందుకే అటువైపు కన్నెత్తి చూడని వైనం...? కుత్బుల్లాపూర్ ప్రజా ఎన్ కౌంటర్ ఫిబ్రవరి...

307 మిథిలా నగర్ కబ్జాలపై.. ప్రజా ఎన్ కౌంటర్ కథనాలకు స్పందించిన ఆర్డిఓ…!!

--ప్రగతి నగర్ పక్కన ఉన్న మిథాలీ నగర్ 307 లో ఏడదిగా అక్రమ కట్టడాలు.. --ప్రజా ఎన్ కౌంటర్ వరుస కథనాలకు కుత్బుల్లాపూర్ రెవెన్యూ అధికారులతో శుక్రవారం ఆర్డీవో శ్యామ్ ప్రకాష్ పరిశీలన... --కొత్తగా...

దుండిగల్ మున్సిపల్ కమిషనర్ గా నూతన బాధ్యతలు స్వీకరించిన…!! ఎన్. వెంకటేశ్వర్ నాయక్

దుండిగల్ ప్రజా ఎన్ కౌంటర్ జనవరి 30: మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజక వర్గం దుండిగల్ మున్సిపల్ కార్యాలయానికి నూతన బాధ్యతలు చేపట్టిన కమిషనర్ ఎన్ వెంకటేశ్వర్ నాయక్. గతంలో భూదాన్ పోచంపల్లి కార్యాలయం...

దుండిగల్ మున్సిపల్ కమిషనర్ గా నూతన బాధ్యతలు స్వీకరించిన…!! ఎన్. వెంకట్రావు నాయక్

దుండిగల్ ప్రజా ఎన్ కౌంటర్ జనవరి 30: మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజక వర్గం దుండిగల్ మున్సిపల్ కార్యాలయానికి నూతన బాధ్యతలు చేపట్టిన కమిషనర్ ఎన్ వెంకట్రావు నాయక్. గతంలో భూదాన్ పోచంపల్లి కార్యాలయం...

అక్రమ నిర్మాణాలపై చర్యలు ఏవి..!

--రెండు అనుమతులు తీసుకొని ఒకటే నిర్మాణం చేపడుతున్న నిద్ర అవస్థలో అధికారులు...!!--టిపిఎస్ సంజన అవినీతికి పాల్పడుతున్నట్టు అనేక ఆరోపణలు...!--టీఎస్ బిపాస్ నిబంధనలను పట్టించుకోని కమిషనర్..!!--కమిషన్లు తేవడంలో వసుల్ల రాజాగా చైన్ మెన్ లు..? దుండిగల్...

Breaking News