ఇందిరమ్మ ఇండ్ల యాప్ సర్వే ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలి
…రాబోయే 20 రోజుల్లో సర్వేను పూర్తి చేయాలి..సర్వే కోసం గ్రామాలకు వెళ్లే ముందు రోజు ఊర్లో చాటింపు వేయించాలి..గ్రూప్ 2 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి…కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్ లో రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి...