దుండిగల్ మున్సిపల్ కమిషనర్ గా నూతన బాధ్యతలు స్వీకరించిన…!! ఎన్. వెంకట్రావు నాయక్
దుండిగల్ ప్రజా ఎన్ కౌంటర్ జనవరి 30: మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజక వర్గం దుండిగల్ మున్సిపల్ కార్యాలయానికి నూతన బాధ్యతలు చేపట్టిన కమిషనర్ ఎన్ వెంకట్రావు నాయక్. గతంలో భూదాన్ పోచంపల్లి కార్యాలయం...
