Breaking News

ప్రభుత్వ వసతిగృహంలో విద్యార్థులపై దాడి చేసిన తోటి విద్యార్థులు

సంగారెడ్డి – పటాన్‌చెరులోని ఓ ప్రభుత్వ బాలుర వసతిగృహంలో విద్యార్థులపై దాడి చేసిన తోటి విద్యార్థులువసతిగృహంలో నిద్రిస్తున్న తొమ్మిదో తరగతి విద్యార్థులపై అర్ధరాత్రి కొందరు కరెంటు సరఫరా ఆపేసి దాడిగాయాలకు జ్వరం రావడంతో వారిని పటాన్‌చెరు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించిన సిబ్బందిదాడికి దిగిన విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని పటాన్‌చెరు పీఎస్‌లో ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు

ఏసిబి వలలో సూర్యాపేట డీఎస్పీ,సీఐ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *