Breaking News

లేటెస్ట్ న్యూస్

మూడచింతలపల్లిలో తీన్మార్ మల్లన్న ఎన్నికల ప్రచారం

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శ్రీ తీన్మార్ మల్లన్న గారు మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా మూడచింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలో పర్యటించారు. 15వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి శ్రీమతి ఎల్ల...

భూపాలపల్లి జిల్లాలో అగ్రకుల రాజకీయాలకు త్వరలోనే గట్టి సమాధానం…తీన్మార్ మల్లన్న తీవ్ర విమర్శలు

భూపాలపల్లి జిల్లా కేంద్రంగా అగ్రకుల రాజకీయ ఆధిపత్యంపై తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత తీన్మార్ మల్లన్న గారు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులు అగ్రకుల పార్టీల్లో ఉన్నప్పటికీ,...

జోగి బ్రదర్స్ బెయిల్ రద్దుకు పోలీసుల పిటిషన్

నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన సోదరుడు జోగి రాములకు మంజూరైన బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ పోలీసులు విజయవాడ ఎక్సైజ్ కోర్టులో సోమవారం పిటిషన్ దాఖలు చేశారు. నకిలీ...

ఏసిబి వలలో సూర్యాపేట డీఎస్పీ,సీఐ..

ప్రైవేటు హాస్పిటల్ నిర్వాహకుల నుండి 25 లక్షలు డిమాండ్… 16 లక్షలకు బేరం కుదుర్చుకున్న ఖాకీలు.. డబ్బులు ఇవ్వడం ఇష్టం లేకనే ఏసీబీ ని ఆశ్రయించిన బాధితుడు… సామాన్యులకేనా లేక పోలీసులకు కూడా అవే...

మైనర్ బాలుడు అదృశ్యం.

మియాపూర్, మే 09, (ప్రజా ఎన్కౌంటర్ ) : ఓ మైనర్ బాలుడు అదృశ్యమైన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఒల్డ్ హఫీజ్ పేట...

దుండిగల్ మున్సిపల్ కమిషనర్ గా నూతన బాధ్యతలు స్వీకరించిన…!! ఎన్. వెంకట్రావు నాయక్

దుండిగల్ ప్రజా ఎన్ కౌంటర్ జనవరి 30: మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజక వర్గం దుండిగల్ మున్సిపల్ కార్యాలయానికి నూతన బాధ్యతలు చేపట్టిన కమిషనర్ ఎన్ వెంకట్రావు నాయక్. గతంలో భూదాన్ పోచంపల్లి కార్యాలయం...

అక్రమ నిర్మాణాలపై చర్యలు ఏవి..!

--రెండు అనుమతులు తీసుకొని ఒకటే నిర్మాణం చేపడుతున్న నిద్ర అవస్థలో అధికారులు...!!--టిపిఎస్ సంజన అవినీతికి పాల్పడుతున్నట్టు అనేక ఆరోపణలు...!--టీఎస్ బిపాస్ నిబంధనలను పట్టించుకోని కమిషనర్..!!--కమిషన్లు తేవడంలో వసుల్ల రాజాగా చైన్ మెన్ లు..? దుండిగల్...

సీఎం రేవంత్ రెడ్డి మీద TeluguScribe కుట్ర ఉందని మాకు అనుమానంగా ఉంది

సీఎం రేవంత్ రెడ్డి మీద ఎవరు మర్యాద లేకుండా మాట్లాడినా వీళ్లకు 2 సెకండ్లలోనే వీడియోలు వస్తున్నాయిఅబ్బా చూడండి మా రేవంత్ రెడ్డిని ఇట్లా అన్నారు చూడండి సక్కదనం అని లక్షల మందికి చూడండి...

ప్రభుత్వ వసతిగృహంలో విద్యార్థులపై దాడి చేసిన తోటి విద్యార్థులు

సంగారెడ్డి - పటాన్‌చెరులోని ఓ ప్రభుత్వ బాలుర వసతిగృహంలో విద్యార్థులపై దాడి చేసిన తోటి విద్యార్థులువసతిగృహంలో నిద్రిస్తున్న తొమ్మిదో తరగతి విద్యార్థులపై అర్ధరాత్రి కొందరు కరెంటు సరఫరా ఆపేసి దాడిగాయాలకు జ్వరం రావడంతో వారిని...

హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు

హైదరాబాద్‌లోని బుద్ధభవన్‌లో హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు హైడ్రాకి విస్తృతాధికారాలు కల్పిస్తూ ప్రభుత్వం ఇప్పటికే గెజిట్‌ నోటిఫికేషన్ విడుదల స్టేషన్ హౌజ్ ఆఫీసర్‌గా ఏసీపీ స్థాయి అధికారి హైడ్రా పోలీస్ స్టేషన్‌కి కావలసిన పోలీస్...

Breaking News