పార్శిల్పై అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించిన డ్రైవర్ డ్రగ్ పెడలర్ అరెస్ట్.. కిలో గంజాయి స్వాధీనం దుండిగల్, జూన్ 3: రాపిడో డ్రైవర్ అప్రమత్తతతో గంజాయి సరఫరా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మే...
రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో పూలమాలకూ నోచుకోని స్మారకం దుండిగల్లో స్థూపాన్ని శుభ్రపరిచి నివాళులర్పించిన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు దుండిగల్, ప్రజా ఎన్ కౌంటర్ జూన్ 01:తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజునే దుండిగల్ మండల...
నాయిబ్ తహసీల్దార్కు వినతిపత్రం అందజేత ప్రజా ఎన్ కౌంటర్ ప్రతినిధి, నెన్నెల (మంచిర్యాల జిల్లా):మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలో అధిక వర్షాల కారణంగా తీవ్రంగా నష్టపోయిన పత్తి రైతులను ఆదుకునేందుకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్...
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శ్రీ తీన్మార్ మల్లన్న గారు మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా మూడచింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలో పర్యటించారు. 15వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి శ్రీమతి ఎల్ల...
భూపాలపల్లి జిల్లా కేంద్రంగా అగ్రకుల రాజకీయ ఆధిపత్యంపై తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత తీన్మార్ మల్లన్న గారు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులు అగ్రకుల పార్టీల్లో ఉన్నప్పటికీ,...
నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన సోదరుడు జోగి రాములకు మంజూరైన బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ పోలీసులు విజయవాడ ఎక్సైజ్ కోర్టులో సోమవారం పిటిషన్ దాఖలు చేశారు. నకిలీ...
ప్రైవేటు హాస్పిటల్ నిర్వాహకుల నుండి 25 లక్షలు డిమాండ్… 16 లక్షలకు బేరం కుదుర్చుకున్న ఖాకీలు.. డబ్బులు ఇవ్వడం ఇష్టం లేకనే ఏసీబీ ని ఆశ్రయించిన బాధితుడు… సామాన్యులకేనా లేక పోలీసులకు కూడా అవే...
మియాపూర్, మే 09, (ప్రజా ఎన్కౌంటర్ ) : ఓ మైనర్ బాలుడు అదృశ్యమైన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఒల్డ్ హఫీజ్ పేట...
దుండిగల్ ప్రజా ఎన్ కౌంటర్ జనవరి 30: మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజక వర్గం దుండిగల్ మున్సిపల్ కార్యాలయానికి నూతన బాధ్యతలు చేపట్టిన కమిషనర్ ఎన్ వెంకట్రావు నాయక్. గతంలో భూదాన్ పోచంపల్లి కార్యాలయం...