హన్మకొండ: భువనగిరిలో జూలై 5న జరిగే "రాజ్యాధికార సమరభేరి" సభను విజయవంతం చేసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాధం రజిని కుమార్ యాదవ్...
భూపాలపల్లి జిల్లా కేంద్రంగా అగ్రకుల రాజకీయ ఆధిపత్యంపై తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత తీన్మార్ మల్లన్న గారు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులు అగ్రకుల పార్టీల్లో ఉన్నప్పటికీ,...