సీసీఐ పత్తి కొనుగోలు గడువును వెంటనే పొడిగించాలి: టీఆర్పీ డిమాండ్
నాయిబ్ తహసీల్దార్కు వినతిపత్రం అందజేత ప్రజా ఎన్ కౌంటర్ ప్రతినిధి, నెన్నెల (మంచిర్యాల జిల్లా):మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలో అధిక వర్షాల కారణంగా తీవ్రంగా నష్టపోయిన పత్తి రైతులను ఆదుకునేందుకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్...
