Breaking News

అర్జున్ అవార్డుకు ఎంపికైన దీప్తి జీవాంజీకి అభినందనలు:-కొమ్ముల ప్రవీణ్ రాజ్ తీన్మార్ మల్లన్న టీం జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షులు

పారాలింపిక్స్‌లో భారత్ తరఫున కాంస్య పతకం సాధించిన తెలంగాణ యువ అథ్లెట్, వరంగల్ జిల్లా ముద్దుబిడ్డ దీప్తి జీవాంజి విశిష్ట క్రీడా పురస్కారం అర్జున అవార్డు 2024 కు ఎంపిక కావడం పట్ల తీన్మార్...

గాజులరామారం సర్కిల్ బాలాజీ లేఔట్ లో అక్రమ నిర్మాణం

*స్టిల్+2 అనుమతులు తీసుకొని అదనపు అంతస్తులు*నిత్యం సర్కిల్, పర్యవేక్షణలో ఉండవలసిన టౌన్ ప్లానింగ్ అధికారుల నిర్లక్ష్యం…!*టౌన్ ప్లానింగ్ సెక్షన్ ఆఫీసర్ ఏసిపి కనుసనల్లోనే నిర్మాణం…? ప్రజా ఎన్ కౌంటర్ కుత్బుల్లాపూర్ డిసెంబర్ 18; గాజులరామారం...

బహదూర్ పల్లి గ్రీన్ హిల్స్ కాలనీలో అక్రమ నిర్మాణాలు

మేడ్చల్ జిల్లా లోకల్ బాడీ అదనపు కలెక్టర్, దుండిగల్ మున్సిపల్ అధికారులు పేరుకే విధులు నిర్వహణ. ప్రమాదకర అక్రమ కట్టడాలను ప్రోత్సహిస్తూ చేతివటాన్ని ప్రదర్శిస్తున్నారు కమిషనర్, టిపిఎస్, చైన్ మెన్, ముగ్గురు ముగ్గురే ఫోన్లు...

ముగిసిన రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన

ఈసారి కూడా సోనియా, రాహుల్ అపాయింట్‌మెంట్ లేకుండా ఉత్త చేతులతో వస్తున్న రేవంత్ రెడ్డి ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేసినా కలవడానికి ఇష్టపడని కాంగ్రెస్ పెద్దలు ఇటీవలే కలిసిన మంత్రి సీతక్కకు అపాయింట్‌మెంట్ ఇచ్చిన...

జైలు నుండి విడుదలైన అనంతరం మీడియాతో మాట్లాడిన అల్లు అర్జున్

అభిమానులు ఆందోళన చెందాల్సిన పనిలేదు నేను బానే ఉన్నాను నేను చట్టాన్ని గౌరవిస్తాను, నాకు మద్దతు తెలిపిన అందరికి ధన్యవాదాలు రేవతి గారి కుటుంబానికి నా సానుభూతి జరిగిన ఘటన దురదృష్టకరం ఇది అనుకోకుండా...

ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పనే ధ్యేయం: కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ గారు…

ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు వెళుతున్నామని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ గారు గారు అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు, ప్రజా ప్రతినిధులు, కాలనీ...

కాంగ్రెస్ 6 మోసాలు 66 అబద్ధాలపై నేడు బీజేపీ భారీ బైక్ ర్యాలీ,కార్నర్ మీటింగ్..

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తైన గత ఎన్నికల్లో 6 గ్యారంటీల మాటున ఇచ్చిన 420 అబద్దపు హామీల వైఫల్యాలపై 6 మోసాలు 66 అబద్ధాల...

ఇందిరమ్మ ఇండ్ల యాప్ సర్వే ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలి

…రాబోయే 20 రోజుల్లో సర్వేను పూర్తి చేయాలి..సర్వే కోసం గ్రామాలకు వెళ్లే ముందు రోజు ఊర్లో చాటింపు వేయించాలి..గ్రూప్ 2 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి…కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్ లో రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి...

సప్తవర్ణ శోభితం శ్రీ పద్మావతి అమ్మవారి పుష్పయాగం

సప్తవర్ణ శోభితం శ్రీ పద్మావతి అమ్మవారి పుష్పయాగం తిరుప‌తి, 2024 డిసెంబ‌రు 07: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిసిన అనంతరం శనివారం సాయంత్రం అమ్మవారి ఆలయంలో పుష్పయాగ మహోత్సవం...